ఏప్రిల్ 4
|
» నూతన అణుశక్తి నమూనాకు సంబంధించి ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.
ఏప్రిల్ 6
|
» దేశంలోని మూడు మహిళా సీఆర్పీఎఫ్ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన 22 మందితో ఈ సంగీత బృందం ఏర్పాటైంది.
» 1986లో మహిళా సీఆర్పీఎఫ్ తొలి బెటాలియన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు దళాలు పనిచేస్తున్నాయి.
» అన్ని కేంద్ర దళాలు, రాష్ట్రాల పోలీసు శాఖలకు ఉన్నట్లే సీఆర్పీఎఫ్కు కూడా పురుషుల బ్యాండ్ ఉంది.
» సీఆర్పీఎఫ్ డీఐజీ - నీతూ భట్టాచార్య (మహిళా విభాగం)
» సీఆర్పీఎఫ్ డీఐజీ - విజయ్కుమార్
ఏప్రిల్ 7
|
ముఖ్యాంశాలు: » 2010లో ఆంధ్రప్రదేశ్ 15.57 కోట్ల మంది పర్యటకులను ఆకర్షించింది. దేశం మొత్తం మీద దేశీయ పర్యటకుల వాటాలో 21 శాతాన్ని కైవసం చేసుకుంది.
» ఆంధ్రప్రదేశ్కు విచ్చేసిన మొత్తం పర్యటకుల సంఖ్య 15.58 కోట్లు. ఇందులో 99 శాతం (15.57 కోట్లు) దేశీయ పర్యటకులే. వీరిలో అధికులు సందర్శించిన ప్రాంతం తిరుపతి.
» తర్వాతి స్థానాలు హైదరాబాద్, విశాఖపట్నం.
» మన రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యటకుల సంఖ్య 3,22,825.
» 2009తో పోలిస్తే 2010లో మన రాష్ట్రాన్ని సందర్శించిన దేశీయ పర్యటకుల సంఖ్య 1.1% తగ్గింది. విదేశీ పర్యటకుల సంఖ్య 59.4 శాతం తగ్గింది.
» దేశీయ సందర్శకుల సంఖ్యలో మన తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (14.6 కోట్లు), తమిళనాడు (11.44 కోట్లు), మహారాష్ట్ర (4.84 కోట్లు), కర్ణాటక (3.80 కోట్లు) ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాల వాటా 67.4%; మన రాష్ట్ర వాటా 21%.
» విదేశీ పర్యటకులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మహారాష్ట్ర (50 లక్షలు). తర్వాత తమిళనాడు (28 లక్షలు), ఢిల్లీ (18 లక్షలు), ఉత్తరప్రదేశ్ (16 లక్షలు), బీహార్ (6 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.22 లక్షలు).
» మొత్తం మీద భారత్లో దేశీయ పర్యటకుల సంఖ్య 74.02 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వృద్ధి 10.7 శాతం.
» భారత్కు విచ్చేసిన విదేశీ పర్యటకుల సంఖ్య 1.78 కోట్లు. కిందటి ఏడాదితో పోలిస్తే వృద్ధి 24.2%.
» విదేశీ పర్యటకుల రాకలో ప్రపంచంలో భారత్ వాటా 0.61%. ప్రపంచ పర్యటకంలో భారత్ స్థానం 40.
» పర్యటకం కోసం 2011-12లో కేటాయించిన నిధులు రూ. 1100 కోట్లు.
» 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో కేటాయించిన నిధులు రూ. 5156 కోట్లు.
» ఆంధ్రప్రదేశ్కు 2011-12లో కేటాయించిన నిధులు రూ. 20.38 కోట్లు. 2010-11లో
రూ. 37.29 కోట్లు, 2009-10లో రూ. 109.89 కోట్లు కేటాయించారు.
ఏప్రిల్ 10
|
| ¤ దేశంలోనే తొలిసారి భారతీ ఎయిర్టెల్ సంస్థ కోల్కతాలో నాలుగోతరం (4జీ) సేవలను ప్రారంభించింది. » భారతీ ఎయిర్టెల్ సీఈఓ సంజయ్ కపూర్. |
| ¤ భారత మొదటి జల వారోత్సవాలను ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించారు. |
ఏప్రిల్ 12
|
¤ మతంతో సంబంధం లేకుండా వివాహ నమోదును (రిజిస్ట్రేషన్) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనన మరణాల చట్టం, 1969లో సవరణ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
» బాల్య వివాహాలను అరికట్టడానికి వివాహాల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
» సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా 'ఆనంద్ వివాహ చట్టం, 1909' కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను కూడా కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం సిక్కులు, జైనులు, బౌద్ధుల వివాహాలను హిందూ వివాహ చట్టం కిందే నమోదు చేస్తుండటంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
¤ 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏఐసీటీఈ రెండు సరికొత్త మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో ఒకటి అయిదేళ్ల మేనేజ్మెంట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కాగా, ఇంకోటి బీటెక్, బీఆర్క్, బీఫార్మా డిగ్రీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ రెండు కోర్సులకు అర్హులే.
¤ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ఉత్తరప్రదేశ్లో రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.
» ప్రతిపాదిత వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలును సుసాధ్యం చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఎస్పీవీ (జీఎస్టీఎన్ ఎస్పీవీ)గా వ్యవహరించనున్నారు. ఇది కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీ సంబంధ మౌలిక సదుపాయాలను, సేవలను సమకూరుస్తుంది. దీన్ని రూ. 10కోట్ల మూల ధనంతో ఏర్పాటు చేస్తారు.
ఏప్రిల్ 13
|
» పంచాయత్ యువ క్రీడా ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీం(యూఎస్ఐఎస్) పథకాలను ఎంపీ ల్యాడ్స్తో కలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 19
|
» పెంచిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
¤ అసోం శాసన సభ 75వ వార్షికోత్సవ సమావేశాన్ని గౌహతిలో నిర్వహించారు.
» ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఏప్రిల్ 22
|
ఏప్రిల్ 24
|
¤ రాజ్యసభ సభ్యులుగా 50 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అరుణ్జైట్లీ, మాయావతి,విలాస్రావ్ దేశ్ముఖ్, రాజీవ్ శుక్లా, చిరంజీవి, జయా బచ్చన్ మొదలైనవారు ఉన్నారు. » భాజపా నేత అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
![]() |
ఏప్రిల్ 25
|
ఏప్రిల్ 26
|
ఏప్రిల్ 28
|

No comments:
Post a Comment